- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యం
by Disha Web Desk 15 |
X
దిశ, కామారెడ్డి : ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గోసంగి కాలనీలో చోటు చేసుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గోసంగి కాలనీకి చెందిన చింతల సురేష్ (27) అనే వ్యక్తి గత నెల 31న సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదన్నారు. అతని గురించి భార్య వెంకటలక్ష్మి చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద విచారించగా ఆచూకీ లభించలేదన్నారు. అంతేగాకుండా అతను ఫోను ఇంటి వద్దనే పెట్టి బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Next Story